19/04/2026
*: ద్వారకామాయి, బాగ్ హయత్ నగర్. శ్రీ షిరిడీ సాయి బాబా ఆలయం చైర్మన్ గారితో'సాయి సత్య ధర్మ వైభవం-2' కరపత్రాల ఆవిష్కరణ*
*: ఆవిష్కరలో పాల్గొన్న ఉమేష్ యాదవ్ ( ఆలయ చైర్మన్)*
ఈరోజు ఉదయం ..... *ఉమేష్ యాదవ్ ఆలయ చైర్మన్*, సహకారంతో మరియు జైభారత్, HPE బృందం కలిసి.. ఈనెల 26 వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ నగర్ లోని ఖదిజ్ఞాసి ఆశ్రమంలో... షిర్డీ సాయి గ్లోబల్ మిషన్ ఆధ్వర్యంలో జరగబోయే *సాయి సత్య ధర్మ వైభవం - 2* ప్రవచన కార్యక్రమం తాలూకు కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉమేష్ యాదవ్,హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (HPE) జాతీయ అధికార ప్రతినిధి ఖదిజ్ఞాసి మల్లికావల్లభ, జైభారత్ రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి రాజు, జైభారత్ నాయకులు ఖదిజ్ఞాసి ఆనంద్ , ఖదిజ్ఞాసి మణికంఠ , పాల్గొన్నారు.
Place : ద్వారకామాయి, బాగ్ హయత్నగర్,హైదరాబాద్
Date : 19-04-2026
ఖదిజ్ఞాసి రాజు
9553822307